Advertisements

January 20, 2014

Remains to all + 210 New Candidates

2011 గ్రూప్-1 మెయిన్స్ రద్దుచేసిన సుప్రీం

Sakshi | Updated: January 20, 2014 17:00 (IST)
న్యూఢిల్లీ : ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దుచేసింది. మొత్తం 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

గతంలో  మెయిన్స్‌ రాసిన వారితో పాటు కొత్తగా మరో 210 మందికి  అవకాశం కల్పించాలని తెలిపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ కీ లో తప్పులు ఉన్నాయని కూడా కోర్టు ఈ సందర్భంగా నిర్ధారించింది.

Advertisements

No comments:

Followers